పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వట్లేదు: ఆదిమూలం

574చూసినవారు
పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వట్లేదు:  ఆదిమూలం
వైసీపీ పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్ అయ్యారు. 'సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా..? నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా? సత్యవేడు స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకాలు అక్రమాలన్నింటినీ నాపై తోసి సత్యవేడు నుంచి తప్పించార'న్నారు.

సంబంధిత పోస్ట్