రిపబ్లిక్ డే వేడుకలకు తాగొచ్చిన ప్రిన్సిపాల్

53చూసినవారు
రిపబ్లిక్ డే వేడుకలకు తాగొచ్చిన ప్రిన్సిపాల్
రాజస్థాన్ నాగౌర్ జిల్లాలోని పర్బస్తార్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ రిపబ్లిక్ డే వేడుకలకు పీకల దాకా మద్యం సేవించి వచ్చాడు. దీంతో స్థానికులు ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆశిష్ మోదీ తీవ్రంగా స్పందించారు. ప్రిన్సిపల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్