స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచి.. భర్తను చంపేసింది (వీడియో)

76చూసినవారు
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. చిన్న తుమ్మడికి చెందిన జి.అప్పారావు (30) మద్యం మత్తులో భార్య కీర్తనతో గొడవపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కీర్తన.. స్క్రూడ్రైవర్‌తో అప్పారావు మెడపై పొడిచింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్