రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య (వీడియో)

62చూసినవారు
వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూనిఫామ్ తీసేసి ఆత్మహత్య చేసుకున్నారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్