తొక్కిసలాట.. విషాదాలు 2/2

50చూసినవారు
తొక్కిసలాట.. విషాదాలు 2/2
*2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో రత్నగఢ్‌ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తోపులాటలో 115 మంది అసువులు బాశారు.
*2014, అక్టోబరు 03: బిహార్‌లోని పట్నాలో గల గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మరణించారు.
*2022, జనవరి 01: జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు చనిపోయారు.
*2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో బావి కూలి 36 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్