2005: మహారాష్ట్రలోని మంధర్దేవీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.
2008: రాజస్థాన్లోని చాముండా దేవీ దేవాలయంలో 250 మంది మృతి చెందారు.
2008: హిమాచల్ప్రదేశ్లోని నైనా దేవీ కోవెలలో 162 మంది అసువులు బాశారు.
2010, మార్చి 4: ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కృపాల్ మహరాజ్కు చెందిన సీతారాముల మందిరం వద్ద ఉచితంగా అందించే దుస్తులు, ఆహారం తీసుకోవడానికి జనం ఒక్కసారిగా వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటలో 63 మంది మృతి చెందారు.