వరదలలో నష్టపోయిన ప్రజలకు విరాళాల సేకరణ

83చూసినవారు
వరదలలో నష్టపోయిన ప్రజలకు విరాళాల సేకరణ
ఉలవపాడు జీవీఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో.. విద్యార్థులు ఇటీవల విజయవాడ లో సంభవించిన వరదలలో నష్టపోయిన ప్రజలకు సహాయం అందించటం కోసం విరాళాల సేకరణ శుక్రవారం చేపట్టారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ గోపీ చంద్ ప్రకాష్ మాట్లాడుతూ.. సేకరించిన విరాళాలను త్వరలో ప్రభుత్వానికి స్వయంగా అందచేయనున్నట్టు తెలిపారు. 5 బృందాలుగా విడిపోయి అధ్యాపకుల సమక్షంలో విరాళాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్