కొండారెడ్డికి నివాళులర్పించిన మాజీ మంత్రి

71చూసినవారు
కొండారెడ్డికి నివాళులర్పించిన మాజీ మంత్రి
మలేటివారిపాలెం మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన వరికూటి కొండారెడ్డి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. కొండారెడ్డి కుటుంబం ఆది నుండి మానుగుంట కుటుంబానికి అభిమానులుగా నిరంతరం రాజకీయాల్లో ఆ కుటుంబానికి అండగా నిలబడింది. సమాచారం అందుకున్న మాజీ మంత్రి కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి బుధవారం అమ్మపాలెం గ్రామానికి చేరుకొని కొండారెడ్డి భౌతిక దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్