టిడిపిలో చేరిన వైసీపీ ఎంపీటీసీ

59చూసినవారు
బోగోలు మండలం ఏబి కండ్రిక మాజీ సర్పంచ్, జక్కేపల్లి గూడూరు వైసీపీ ఎంపిటిసి సాధనాల మాధవ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.

ట్యాగ్స్ :