దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయింది- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

76చూసినవారు
దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయింది- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
మానవతా విలువలను వేళవించి, లక్షలాదిమందికి సమున్నత ఉద్యోగ అవకాశాలను కల్పించిన గొప్ప వ్యక్తి రతన్‌ టాటా అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి ఆయన చూపిన శ్రద్ధ, మక్కువ ఎవరికీ సాధ్యం కాదన్నారు. దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, టాటా గ్రూపు సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్