వైసీపీ నుండి టిడిపిలో చేరిన నాయకులు

1561చూసినవారు
వైసీపీ నుండి టిడిపిలో చేరిన నాయకులు
పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు నంద్యాల పార్లమెంట్ టిడిపిఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో శనివారం టిడిపిలో చేరారు. వారికి శివానందరెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్థానిక టిడిపి నాయకులు లోకానంద రెడ్డి పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి స్థానిక టిడిపి నాయకులు లోకానంద రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్