16 డివిజన్లో పర్యటించిన మాజీ మంత్రి సతీమణి

53చూసినవారు
16 డివిజన్లో పర్యటించిన మాజీ మంత్రి సతీమణి
నెల్లూరు న‌గ‌రం 16వ డివిజ‌న్‌లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్ బాలాజీ నగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో బాబు షూరిటీ - భ‌విష్య‌త్ గ్యారెంటీ కార్య‌క్ర‌మం మంగళవారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ స‌తీమ‌ణి ర‌మాదేవి పాల్గొన్నారు. ముందుగా ర‌మాదేవికి డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ట్యాగ్స్ :