సీతారాముల కళ్యానోత్సవంలో పాల్గొన్న కాకర్ల సురేష్ దంపతులు

70చూసినవారు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలో సుంకర వంశస్థుల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ దంపతులు హాజరయ్యారు. సీతారాములకు కాకర్ల సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కాకర్ల సురేష్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం గ్రామస్తులు వారిని శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :