అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు

62చూసినవారు
అనంతపురం అర్బన్ లోని రాణి నగర్ లో ఆదివారం అమ్మ ఆర్గనైజేషన్ తరపున ఎస్వీఎస్ హాస్పిటల్ రఘురాములు ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గేయం జిక్కి ఉల్లా పాల్గొన్నారు. అమ్మ ఆర్గనైజేషన్ తరపున మహిళలకు కుక్కర్లు, ప్రతి సంవత్సరం దుప్పట్లు, చీరలు ఇవ్వడం జరుగుతూ వచ్చింది.

సంబంధిత పోస్ట్