ధర్మవరంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

1031చూసినవారు
ధర్మవరం పట్టణంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.మంగళవారం ఉదయం మడుగుతేరు లాగిన తరువాత చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.తదుపరి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. అధిక భక్త జనం పాల్గొని రథోత్సవం తిలకించారు.

సంబంధిత పోస్ట్