కదన రంగంలో విరోచిత పటిమ

85చూసినవారు
కదన రంగంలో విరోచిత పటిమ
భారత వైమానికి దళం పలు యుద్ధాల్లో పాల్గొని విరోచిత పటిమను ప్రదర్శించింది. పాకిస్థాన్‌తో నాలుగు పర్యాయాలు, చైనాతో ఒక పర్యాయం జరిగిన యుద్ధంలో పాలుపంచుకుంది. 1962లో చైనా-భారత్ మధ్య సరిహద్దు వివాదం తలెత్తి యుద్ధం అనివార్యమైంది. ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌, కార్గిల్ యుద్ధం, 1965 ఇండో-పాక్ యుద్ధం, 1967లో ఇండో-పాక్ యుద్ధం, కాంగో క్రైసిస్, ఆపరేషన్ పూమలై, ఆపరేషన్ పవన్‌లలో పోరాట పటిమను కనబర్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్