బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి

66చూసినవారు
సత్యసాయి నీటి పథకం కార్మికులకు బకాయిపడ్డ 6 నెలల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం బత్తలపల్లి మండలం అప్పరా చెరువు పంప్ హౌస్ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. పంప్ హౌస్ ముందు కార్మికులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి పథకానికి బడ్జెట్ కేటాయించాలని, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్