శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం మలమీద పల్లి పంచాయితీ కోటూరు గ్రామానికి చెందిన వర్ర సిద్దయ్య పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర బీసీ విభాగ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ శనివారం 5 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో మలమీదపల్లి వైఎస్సార్సీపీ నాయకులు పి భాస్కర్, బత్తల యువసేన సభ్యులు ముబారక్, జెరిపిటి హరి, నాగేశ్వర, వి. భాస్కర్ పాల్గొన్నారు.