కళ్యాణదుర్గం: ఓటు నమోదుపై అవగాహన సదస్సు

60చూసినవారు
కళ్యాణదుర్గం: ఓటు నమోదుపై అవగాహన సదస్సు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్వీఈఈపీ ఆధ్వర్యంలో.. శనివారం ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. 17 సంవత్సరాలు పూర్తయినా ఓటు నమోదు చేయకుంటే తప్పనిసరిగా ఫారం -6 అప్లికేషన్ను పూరించి ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ డాక్టర్ కే. శ్రీధర్, కళాశాల విద్యార్థులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్