కళ్యాణదుర్గం: మల్లిపల్లిలో మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు

69చూసినవారు
కళ్యాణదుర్గం: మల్లిపల్లిలో మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు
కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మహిషాసురమర్ధిని అలంకారంలో శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని రాక్షస సంహార రూపంలో అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్