ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

80చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలో గురువారం ఓబులమ్మ కొత్త ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు భూమి పూజ చేశారు. గృహ నిర్మాణ శాఖ తరపున 50వేల రూపాయల చెక్కును ఓబులమ్మకు అందజేశారు. ఇటీవల గుండుమలలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఓబులమ్మ ఇంటిని చూసి కొత్త ఇంటిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొత్త ఇల్లు మంజూరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఓబులమ్మ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్