ఒకే వేదికపై కనిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు

50చూసినవారు
ఒకే వేదికపై కనిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ నెల 25న శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఒకే వేదికను సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు పంచుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్