ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు బీసీఐ షెడ్యూల్ను ప్రకటించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే ఈ సిరీస్ డబ్ల్యూటీసీ తాజా సైకిల్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతుంది. షెడ్యూల్ ఇలా.. తొలి టెస్టు: జూన్ 20- 24 (లీడ్స్); రెండో టెస్ట్: జులై 2 - 6 (బర్మింగ్హామ్); మూడో టెస్ట్: జులై 10- 14 (లార్డ్స్); నాలుగో టెస్టు: జులై 23 - 27 (మాంచెస్టర్); ఐదో టెస్టు: జులై 31 - ఆగస్టు 4 (ఓవల్)