రాష్ట్ర మంత్రి రామానాయుడుని కలసిన హిందూపురం ఎంపీ పార్థసారథి

69చూసినవారు
రాష్ట్ర మంత్రి రామానాయుడుని కలసిన హిందూపురం ఎంపీ పార్థసారథి
విజయవాడలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారధి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రామానాయుడు ని పార్థసారథి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you