పొలం పిలుస్తోంది కార్యక్రమం

60చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమం
పరిగి మండలం పి. నరసాపురం, ధనాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిణి విజయ భారతి మాట్లాడుతూ విత్తన శుద్ధి అంతర పంట, కంచె పంట , ఆకర్షక పంట, కలుపు మందుల ఆవశ్యకత, రైతు సేవ కేంద్రంలోని ఎరువుల లభ్యత నానో యూరియా, డిఏపీ యొక్క వాడకం గురించి, డ్రిప్పు స్ప్రింక్లర్లు సబ్సిడీ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్