రాప్తాడు: ఏడుగురు జూదరుల అరెస్ట్

75చూసినవారు
రాప్తాడు: ఏడుగురు జూదరుల అరెస్ట్
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఇటుకలపల్లి పోలీసులు మంగళవారం పేకాట స్థావరంపై దాడులు చేశారు. సీఐ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కందకూరు గ్రామ పొలాల్లో దాడులు చేసి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ. 30, 190 నగదు, 5 బైకులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్