అక్రమ ఇసుక రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలి

61చూసినవారు
శింగనమల మండలం సోదనపల్లి గ్రామ సమీపంలోని మరవ వాగులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సోమవారం సోషల్ మీడియాలో వైరలో గా మారింది. డంపులు నిల్వ వుంచి రాత్రి సమయంలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తూ నాయకులు లక్షలు కూడగట్టుకుంటున్నారు. అధికారులు చొరవ తీసుకొని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్