పాఠశాలలపై చర్యలు తీసుకోండి

63చూసినవారు
పాఠశాలలపై చర్యలు తీసుకోండి
ఉరవకొండలోని పలు ప్రవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని.. అనంతపురం నగరంలోని కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నిసార్లు స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేసిన శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రతిభ భారతి, నాయకులు గణేష్, వంశీ, వసంత్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్