కూటమితో రైతులకు అన్ని విధాలుగా మేలు

82చూసినవారు
కూటమితో రైతులకు అన్ని విధాలుగా మేలు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని టీడీపీ రాష్థ్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ అన్నారు. రణస్థలం మండలం రావాడ గ్రామ సచివాలయంలో శుక్రవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు, ఎరువులు విత్తనాలు అందించడంలో విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లంక అప్పలనాయుడు, ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్