ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులు

57చూసినవారు
పలాస సామాజిక ఆసుపత్రి ఆవరణంలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. ఈ శిక్షణలో ఈఎంటిలకు జిల్లా ఏ ఈ. ఎం. ఎస్ మేనేజర్ హరిప్రసాద్, ఓ ఈ జగన్నాధ రావుల పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ తరగతులునిర్వహించారు. ఎమర్జెన్సీ మెడికల్ వైద్య సేవలు వివరిస్తూ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలన్న విషయాలను గూర్చి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్