ఉత్సహంగా జరిగిన ఫేరెవెల్ వేడుకలు

84చూసినవారు
ఉత్సహంగా జరిగిన ఫేరెవెల్ వేడుకలు
బుడుమూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. విద్యార్థులు బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు పొందాలని ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్. కె. ప్రసాదరావు కోరారు. పరీక్షల సమయంలో వేళకు సరైన నిద్ర, ఆహారం తీసుకోవాలని జీవశాస్త్ర ఉపాధ్యాయులు పూజారి గోవిందరావు కోరారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని కోరారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్