సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

62చూసినవారు
సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా శుక్రవారం పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజుల పూర్తయిన నేపథ్యంలో " ఇది మన ప్రభుత్వం " పేరిట కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి రాజపురం చేరుకుని సభ స్థలాన్ని గురువారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్