ఆసక్తికరంగా హరికథా కాలక్షేపం

76చూసినవారు
సోంపేట మండలంలోని పలాసపురం గ్రామంలో దత్తాత్రేయ స్వామి నూతన ఆలయం ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి నిర్వహించిన యతిరాజ్ భాగవతార్ హరికథ కాలక్షేపం చూపరులను అలరించింది. ఈ కార్యక్రమం సమకాలీన అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్