పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామం సమీప తోటల్లో శనివారం ఉదయం ఎలుగుబంటి దాటి చేయడంతో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై స్థానిక వ్యక్తి మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని ఆయన కోరారు.