పలాస మండలం రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో సోమవారం హోలీ సంబరాలను విద్యార్థులు నిర్వహించారు. ఉదయం తమ దైనందిన కార్యక్రమాలతో పాటు హోలీ ఆకృతి రూపంలో ఉండి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం చైర్మన్ మల్ల రామేశ్వరరావు, ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి ఆధ్వర్యంలో జరిగింది.