వైసీపీలోకి 52 టిడిపి కుటుంబాలు

53చూసినవారు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం లోని కొత్తూరు మండలం మెట్టూరు కు చెందిన పలువురు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు 52 కుటుంబాలు శనివారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే వైయస్సార్ సిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ ముకుందరావు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్