15 ఏళ్ళ బాలికపై 20 రోజుల పాటు అత్యాచారం

431869చూసినవారు
15 ఏళ్ళ బాలికపై 20 రోజుల పాటు అత్యాచారం
హర్యానాలోని జింద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, 20 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక 20 రోజుల క్రితం కనిపించకుండా పోయిందని, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలికను రక్షించి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు బాలిక గ్రామానికి చెందిన వారని, మూడో వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ వాసి అని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్