అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

584చూసినవారు
అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆయన బుధవారం కొత్తూరు మండలం మాతల క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ. తెలుగు దేశం పార్టీ అధిష్టానం పాతపట్నం నియోజకవర్గంలో ఏ పార్టీకి, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం గెలుపే లక్ష్యమని ఆయన తెలిపారు. జనసేన టిడిపి మధ్య చిచ్చురాజ్యాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్