కళింగ వైశ్యులకు అండగా ఉంటూ సేవలందిస్తా.. గొండు శంకర్

55చూసినవారు
కళింగ వైశ్యులకు అండగా ఉంటూ సేవలందిస్తా.. గొండు శంకర్
కళింగవైశ్యులకు అండగా ఉంటానని,
వారికి విశ్వాస పాత్రునిగా సేవలందిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం లోని ఒక ప్రైవేట్ హోటల్లో మంగళవారం నిర్వహించిన కళింగవైశ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి గొండు శంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శంకర్ మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తన సేవలకు గుర్తింపుగా పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్