నైరాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు

77చూసినవారు
నైరాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు
శ్రీకాకుళం రూరల్ మండలం నైర నుండి బీసీ, ఎస్సీ కాలనీ, చల్లవానిపేట వెంకటాపురం గ్రామాలలో ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నైరా సర్పంచ్ అరవల రామ ప్రతాప్, టీడీపీ నాయకులు అరవల రవీంద్ర, కర్రి కృష్ణమోహన్, అరవల అనిల్ కుమార్, బొబ్బోది రంజిత్, శ్రీలత, గ్రామస్తులు పాల్గొని టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.

ట్యాగ్స్ :