వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ కక్ష కట్టింది: దువ్వాడ

59చూసినవారు
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నాయకులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియకు వాలంటీర్లను దూరం చేసి పింఛన్ దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు వాలంటీర్లకు భయపడుతున్నారని దువ్వాడ ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్