పొలం దున్నుతుండగా దొరికిన వజ్రం.. దాని విలువెంతో తెలుసా..?

79చూసినవారు
పొలం దున్నుతుండగా దొరికిన వజ్రం.. దాని విలువెంతో తెలుసా..?
గతేడాది కర్నూలు జిల్లాలో ఓ రైతు పంట పండింది. మద్దెకర మండలం బసినేపల్లిలో ఓ రైతు తొలకరి వర్షానికి పొలాన్ని దున్నుతుండగా, ఒక్కసారిగా రాయిలాంటి వస్తువు కనబడింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని పరిశీలించగా, వజ్రం ముద్దలా కనిపించింది. దాన్ని వ్యాపారి వద్దకు తీసుకెళ్లగా, పరిశీలించిన వ్యాపారి విలువైన వజ్రమని, దాని విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలిపాడు. దీంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.

సంబంధిత పోస్ట్