సోషల్ మీడియాలో ఆలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి

69చూసినవారు
సోషల్ మీడియాలో ఆలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
అమరావతిలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత, దిశ పోలీస్‌స్టేషన్ల పేరు మారుస్తామని, గంజాయి, డ్రగ్స్ రవాణాను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరుపుతామన్నారు. బాధితులు కోరితే కేసులు రీఓపెన్ చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.