రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై వీడని సస్పెన్స్

196067చూసినవారు
రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై వీడని సస్పెన్స్
రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణకు రావడం లేదని మరో రెండు వారాలు సమయం ఇవ్వాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖ రాసినట్లు సమాచారం. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్