సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో బొండా ఉమాను అరెస్ట్ చేస్తారనే అనుమానంతో అభిమానులు ఆయన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బొండా ఉమాను అదుపులోకి తీసుకునేందుకు షోడో టీమ్స్ ఆయన కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. దాంతో టీడీపీ కార్యకర్తలు, బొండా ఉమా అభిమానులు ఆఫీస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సీఎం జగన్పై బొండా ఉమా దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.