బాలికపై టీడీపీ నేత అత్యాచారం

56చూసినవారు
బాలికపై టీడీపీ నేత అత్యాచారం
కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. పిఠాపురంకు చెందిన దుర్గాడ జాన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు. జాన్ మరో మహిళతో కలిసి సోమవారం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ వద్ద ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించారు. మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలా పెట్టి, జాన్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్