తాళం వేసిన ఇళ్లే దొంగల టార్గెట్​

53చూసినవారు
తాళం వేసిన ఇళ్లే దొంగల టార్గెట్​
అంతర్రాష్ట్ర దొంగలు, ఇతర జిల్లాలకు చెందిన చోరులు కూలీ పనులు, వివిధ వస్తువులు అమ్ముతూ జీవనం సాగించటానికి నగరానికి వచ్చి అనువైన ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా నగర శివారు ప్రాంతాలు, కాలనీల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉదయం సమయంలో రెక్కీ నిర్వహించి, రాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. కాబట్టి మీ ఇంటికి తాళం వేసి వెళ్తుంటే ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా ముందే జాగ్రత్త పడండి.

సంబంధిత పోస్ట్