వైసీపీ అభ్యర్థిపై టీడీపీ కార్యకర్తలు దాడి (వీడియో)

567చూసినవారు
తిరుపతి జిల్లా ఉద్రిక్తత నెలకొంది. గుడూరు నియోజకవర్గం చిల్లకూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దాంతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగారు. వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ మేరిగ మురళిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు, బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్