నేటి నుంచి టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

74చూసినవారు
నేటి నుంచి టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏపీలో ఇవాళ్టి నుంచి టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలకు 1,61,877 మంది, ఇంటర్ పరీక్షలకు 4,67,938 మంది హాజరు కానున్నారు. సప్లిమెంటరీ ఫీజు కట్టని టెన్త్ విద్యార్థులకూ పరీక్ష రాసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఫలితాలు నెలాఖరులోపు విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you