పేదలకు ఇళ్ల పథకంపై ప్రభుత్వం నిర్ణ‌య‌మిదేనా..?

64చూసినవారు
పేదలకు ఇళ్ల పథకంపై ప్రభుత్వం నిర్ణ‌య‌మిదేనా..?
ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా పరంగా ప్రక్షాళన కొనసాగిస్తూనే.. గత పాలన ముద్ర పూర్తిగా తొలిగించేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పేదలకు ఇంటి పథకం పైన మంత్రి పార్ధసారధి స్పష్టత ఇచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇళ్ల పంపిణీ పైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇళ్ల పంపిణీ పైన నిర్ణయం ఉండే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్